ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ, పదోన్నతులు
సాక్షి, అమరావతి :  ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్‌ అధికారులు పదోన్నతి‌ పొందగా మరి కొందరు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. పదోన్నతులు, బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్వర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో అదనపు డీజీగా ఆర్‌ కే మీనా.. ఎస్‌ఐబీ చీఫ్‌గా శ్రీకాంత్‌.. మెరైన్…
కోల్‌కతాలో ముగ్గురు కరోనా బాధితులు
కోల్‌కతా:  భారత దేశంలో కూడా కోవిడ్‌-19 బాధితుల సంఖ‍్య క్రమంగా పెరుగుతోంది. గురువారం కోలకతాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో వ్యక్తికి నోవల్‌ కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారించారు. బ్యాంకాక్ నుంచి కోలకతా చేరుకున్న ప్రయాణికుడికి  కరోనా వైరస్  పాజిటివ్‌గా నిర్ధారించినట్లు విమాన…
నిర్భయ దోషికి లాయర్‌ను నియమించిన కోర్టు
న్యూఢిల్లీ:  ఏడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన  నిర్భయ సామూహిక అత్యాచారం, హత్యోదంతం  దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తాకు ఢిల్లీ పటియాలా హౌజ్‌ కోర్టు కొత్త లాయర్‌ను నియమించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కును అనుసరించి దోషి తరఫున వాదించేందుకు రవి ఖాజీ అనే న్యాయవాదిని నియమి…
వైరల్‌ : కారు తుడిస్తే హగ్‌ ఇచ్చింది.. కానీ
పాశ్చాత్య దేశాల్లో క్రిస్టమస్‌ వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుగుతాయి. కొత్త బట్టలు ధరించడం, నూతన వస్తువుల కొనుగోలుతోపాటు కొం‍తమంది క్రిస్టమస్‌ హాలిడేస్‌ ఇంకాస్త భిన్నంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. సరదాగా రోడ్లను, పరిసరాలను శుభ్రం చేస్తుంటారు. అపరిచిత వ్యక్తుల కారు అద్దాలను శుభ్రం చేసి వారిని ఆశ్చర్యంలో ము…
లక్ష్మీపార్వతికి కీలక పదవి
సాక్షి, అమరావతి  : వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతికి కీలక పదవి దక్కింది. ఆమెను తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మీ పార్వతి తెలుగు విశ్వవి…
సెలవు పై వెళ్లనున్న ఎల్వి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం నెల రోజులపాటు సెలవుపై వెళ్లనున్నారు. డిసెంబరు 6 వరకు ఎల్వీ సుబ్రహ్మణ్యం సెలవు పెట్టారు. మానవవనరుల సంస్థ డీజీగా బాధ్యతలు చేపట్టకుండానే సెలవుపై వెళ్లారు. ఇటీవల ఆయన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి తప్పించిన మానవవనరుల సంస్థ డీజీగా నియమించిన సంగత…